Search
Close this search box.
పండగకి ఊరేళ్ళే వారికి గుడ్ న్యూస్

పండగకి ఊరేళ్ళే వారికి గుడ్ న్యూస్

Facebook
WhatsApp
Telegram

పండగకి ఊరేళ్ళే వారికి గుడ్ న్యూస్ SCR: సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్‌సిఆర్‌ వెల్లడించింది.

పండగకి ఊరేళ్ళే వారికి గుడ్ న్యూస్

ఈ నెల పదో తేదీన: తిరుపతి-సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి కాకినాడ

పదకొండో తేదీ: కాకినాడ నుంచి సికింద్రాబాద్ మధ్య

పన్నెండో తేదీ: సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య

పదమూడో తేదీన: కాకినాడ-తిరుపతికి మద్య – ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వివిధ ప్రాంతాల కోసం SCR ఇప్పటివరకు మొత్తం 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. APSRTC చేసిన ప్రకటన ప్రకారం, నేటి నుండి 6,795 పండుగ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post